Saturday, May 4, 2024

భూ వివాదంలో ఇరువురికి గాయాలు

సదశివనగర్ ,జులై03(ప్రభాన్యూస్)మండలంలోని భూoపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు భూమి విషయంలో గొడవపడి ఒకరినొకరు కొట్టుకొని తీవ్రరక్త శ్రవంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన ఉరడి రమేష్, ఉరడి కాశిరం, ఉరడి స్వామి వీరి యొక్క ఆడపడుచు లకు చెందిన లింగంపల్లి గ్రామ శివారులో గల ఎకరం నర భూమి విషయంలో ఆడపడుచు అల్లుడు ఉరడి శ్రవణ్ తమకు రావాల్సిన భూమి తమకు పట్టా చేయాలని కోరగా ఆదివారం రాత్రి రమేష్, శ్రవణ్ లు మాట మాట పెరిగి కట్టెలతో కొట్టుకున్నట్లు తెలిసింది.

.ఇరువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.దీనిపై పోలీసులను వివరణ కోరగా ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement