Tuesday, May 14, 2024

Peddapalli: రైలు ఢీకొని ఇద్దరు మృతి..

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. గురువారం పెద్దపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు యాకూబ్, రాజులు రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ దిగి రైల్వే ట్రాక్ దాటుతుండగా తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement