Monday, April 29, 2024

Mahabubabad: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

రెండు బైకులు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురం క్రాస్ రోడ్ వద్ద చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరెంట్ హెల్పర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ (55) గార్ల నుండి ములకనూరు గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా గార్ల వైపు నుంచి వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement