Thursday, May 2, 2024

ఆర్టీసీ ప్రైవేటీకరణపై చైర్మన్ బాజిరెడ్డి కీలక వ్యాఖ్య

తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణపై సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఆర్టీసీలో ఉద్యోగులను తొలగించడమని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఉద‌యం 4 గంట‌ల నుంచే సిటీ బస్సులు!

Advertisement

తాజా వార్తలు

Advertisement