Thursday, May 2, 2024

TS – కారు – ఆటో ఢీ … ఒకరి మృతి

జైనూర్, ఫిబ్రవరి 13( ప్రభ న్యూస్) కొమరం భీం జిల్లా జైనురు మండలంలోని బూసిమట్ట క్యాంపు గ్రామంలో మంగళవారం రాత్రి 7:30 ప్రాంతంలో అటుకు కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు మరో ఎనిమిది మంది గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారికి 108 ద్వారా జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న తరుణంలో జై నూర్ మండలం తాటిగూడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పంద్రా భీమ్రావు (35) చికిత్స పొందుతూ మృతి చెందారు మరో ఎన్ని మందికి వైద్యాధికారి అశోక్ వైద్య సిబ్బంది చికిత్సలు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement