Thursday, May 16, 2024

RR : కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతారు… వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, అక్టోబర్ 29 (ప్రభ న్యూస్)
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. వికారాబాద్ మున్సిపల్ ప్రజలను బూరుపల్లిలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చి అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేయాలని చూసిందని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ ప‌ర్సన్ లంకాపుష్పలత రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్ ,అనంతరెడ్డి, పద్మ, ప్రభాకర్ రెడ్డి ,శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ విజయకుమార్, ప్రొప్షన్ సభ్యులు షకీల్, రాజమల్లు, ఈశ్వర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు శివరాజ్, శంకర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement