Thursday, May 16, 2024

RR : కాంగ్రెస్ హామీలను నమ్మే పరిస్థితి ప్రజలు లేరు… మ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్ నగర్, అక్టోబర్ 29(ప్రభ న్యూస్)
ఫారూఖ్ నగర్ మండలం హాజిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఎమ్మెల్యే ని ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement