Friday, April 26, 2024

Breaking: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కరోనా

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.  ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవలే తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కోరారు. కాగా, సుంకరి రాజు ఇటీవల మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement