Wednesday, May 1, 2024

కేసీఆర్ బొమ్మతో వడ్ల తులాబారం

యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం వరంగల్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. యాసంగి వడ్లను కేసీఆర్ ఎత్తు రైతులు తూకం వేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి కేసీఆర్ బొమ్మతో వడ్ల తులాబారం వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement