Tuesday, May 14, 2024

HYD: బైక్ ను ఢీకొట్టిన టిప్ప‌ర్.. తండ్రి, కొడుకు దుర్మరణం

బైక్ ను టిప్ప‌ర్ ఢీకొట్ట‌డంతో మంట‌లు చెల‌రేగి.. బైక్ పై వెళ్తున్న తండ్రి, కొడుకు మృతిచెందిన ఘ‌ట‌న‌ హైదరాబాద్ నాగో‌ల్‌లో జరిగింది. గౌరెల్లి పాపనగూడ చౌరస్తా వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొంది. దీంతో టిప్పర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కొడుకు చనిపోయారు. ప్రమాద సమయంలో మంటలు చెలరేగి బాలుడు సజీవ దహనం అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement