Friday, May 3, 2024

భూ తగాదా .. క‌ర్ర‌లు,గొడ్డ‌ళ్లు, క‌త్తుల‌తో దాడి …ముగ్గురు బ‌లి…

రెబ్బెన, జూన్ 26;( ప్రభ న్యూస్) – రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో సోమవారం జరిగిన భూతగాధాల ఘర్షణలో ముగ్గురు బ‌ల‌య్యారు. భూ విష‌యంలో రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు కర్రలు గొడ్డలి కత్తులతో దాడి చేసుకున్నాయి.ఈ ఘటనలో ముగ్గురు లింగయ్య నరసయ్య బతుకమ్మ మృతి చెందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు . దీనిపై మ‌రింత స‌మ‌చారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement