Sunday, May 19, 2024

Breaking: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కామారెడ్డి, ప్రభ న్యూస్: కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారిపై ఈరోజు రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం రాత్రి సదాశివనగర్ మండలం జాతీయ రహదారి పద్మాజివాడి శివారులో ఆటోను ట్రక్కు ఢీకొట్ట‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. సదా శివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement