Thursday, May 9, 2024

Breaking: మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం లభ్యం

మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం లభ్యమైన ఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వాసవి వెంచర్ మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం వర్షంలో బాలుడు బయటకు వెళ్లాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదమా ? లేక హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement