Monday, May 6, 2024

Breaking: గుండెపోటుతో టీచ‌ర్ మృతి

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతిచెందిన ఘటన తెలంగాణ రాస్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పద్మలత ఈరోజు తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement