Wednesday, May 15, 2024

త‌న్నీరు ముర‌ళిధ‌ర్ రావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన – మంత్రి హ‌రీష్ రావు

ఇటీవ‌ల మృతి చెందారు త‌న్నీరు ముర‌ళిధ‌ర్ రావు. కాగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను మంత్రి ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement