Sunday, April 28, 2024

TS : ఇంట్లో ఉరేసుకొని ఆరో తరగతి విద్యార్థి మృతి

వికారాబాద్, మార్చి 7 (ప్రభ న్యూస్): ఇంట్లో ఉరేసుకొని ఆరో త‌ర‌గ‌తి విద్యార్థి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న వికారాబాద్ మున్సిపాలిటిలోని మద్ద‌గుల్ చిట్టంప‌ల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థినీ శ్రీ‌వాణి ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈఘ‌ట‌న పై వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement