Friday, April 26, 2024

మల్లన్న ఆలయంలో శివరాత్రి వేడుకలు

సుప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మంగళవారం మహాశివరాత్రి పురస్కరించుకొని వేకువజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే మల్లన్న స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మల్లన్న స్వామిని దర్శించుకొని మహాశివుడికి పాలాభిషేకం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement