Tuesday, May 7, 2024

శంకరపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా.. పట్టణ ప్రగతి

శంకరపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని మినీ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అనేక కార్యక్రమాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు .పట్టణ పరిశుభ్రతకు కారకులైన సఫాయి కార్మికులను ఘనంగా సన్మానించారు. స్వయం సహాయక బృందాలకు కోటి 30 లక్షల ఆర్థిక చేయూతను అందించారు .మండల పరిధిలోని అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపీపీ జడ్పిటిసి కౌన్సిలర్లు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement