Wednesday, May 15, 2024

CM KCR : రెండోరోజు రాజ‌శ్యామ‌ల యాగం

సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో రెండో రోజు రాజ‌శ్యామ‌ల యాగం కొన‌సాగ‌నుంది. రెండో రోజు వేదపారాయణాలు, హోమంతో పాటు ఇతర క్రతువులు నిర్వహిస్తున్నారు.

రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు. తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన 170 మంది పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement