Thursday, May 2, 2024

శ్రీవారి సేవ‌లోఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ (ప్రభన్యూస్ ) : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేడు తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయ‌న‌తో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, బాలకృష్ణా రెడ్డి, రమణ తదితరులు కూడా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement