Sunday, April 28, 2024

KHM: ఆర్టీసీ బ‌స్సు బోల్తా… ఆరుగురికి స్వ‌ల్ప గాయాలు

ఆర్టీసీ బ‌స్సు బోల్తాప‌డ‌డంతో ఆరుగురికి స్వ‌ల్ప గాయాలైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మోతె మండలం మామిళ్ళగూడెం వద్ద సూర్యాపేట – ఖమ్మం నేషనల్ హైవే 365 బీబీ రహదారిపై హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న ఖమ్మం డిపో కి చెందిన రాజధాని ఏసీ బస్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement