Monday, April 29, 2024

TS: గట్టమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ములుగు జిల్లా (ప్రభన్యూస్) : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ భుక్య జంపన్న ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు అభిమానులతో కలిసి మేడారం బయలుదేరి వెళ్లారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి పార్టీ నాయకులు శాలువా కప్పి సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement