Saturday, May 4, 2024

Road accident : వరంగల్‌లో రోడ్డు ప్ర‌మాదం… కారుపై ప‌డ్డ వడ్ల లోడు లారీ..ఒకరు మృతి

వరంగల్‌లో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. వ‌డ్ల‌లోడ్‌తో వెళ్తున్న లారీ కారుపై ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా ప‌లువురికి గాయాల‌య్యాయి. బాధితులు నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

మృతుడు జినుకల నాగరాజుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు శ్రీకాంత్,సంధ్య,లలితగా గుర్తించారు. తీర్థయాత్రల కోసం వేములవాడకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement