Thursday, May 2, 2024

Congress : గోదావ‌రిఖ‌ని కాంగ్రెస్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న రేవంత్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో కాంగ్రెస్‌ బహిరంగ సభ జ‌ర‌గ‌నుంది. ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. హెలీకాప్టర్‌లో మధ్యా హ్నం 12గంటలకు గోదావరిఖనికి చేరుకుంటారు. రేవంత్‌రెడితో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు హాజరుకానున్నారు.

పోలీస్‌ కమిషనరేట్‌లోని హెలీ ప్యాడ్‌లో హెలికాప్టర్‌ దిగేందుకు అనుమతి లభించింది. కాంగ్రెస్‌ బహిరంగ సందర్భంగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement