Wednesday, May 1, 2024

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తమ్మినేనిని పరామర్శించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్ : ఊపిరితిత్తుల వ్యాధి బారి నుంచి కోలుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. వీలైనంత త్వరగా అనారోగ్యం బారి నుంచి పూర్తిగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement