Sunday, May 5, 2024

Breaking: సంగారెడ్డి జిల్లాలో రియల్టర్ చెన్నకేశవరెడ్డి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో రియల్టర్ చెన్నకేశవ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నకేశవరెడ్డి వ్యాపారం కోసం అప్పులు అధికంగా చేశాడు. అప్పులు తీర్చలేక గడ్డి మందు తాగి రియల్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పటాన్ చెరు మండలం రామేశ్వరం బండలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement