Monday, May 6, 2024

TS: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన రావులపల్లి

భద్రాచలం (టౌన్) నవంబర్ 11 (ఆంధ్రప్రభ): శనివారం హైదరాబాద్ ప్రగతిభవన్ లో ఎమ్మెల్సీ తాత మధు అధ్యక్షతన భద్రాచలం సీపీఐ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రావులపల్లి రాంప్రసాద్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనతో పాటు మరికొందరు సీపీఐ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రావులపల్లి రాకతో భద్రాచలం బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరనుంది. అదేవిధంగా తెల్లం వెంకటరావు గెలుపు కోసం నియోజకవర్గంలో ప్రధాన భూమిక పోషించనున్నారు రావులపల్లి. ఈ కార్యక్రమంలో భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement