Tuesday, May 7, 2024

RR: కృష్ణ జ‌లాలపై వాటా కావాలి.. మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఫిబ్రవరి 13 (ప్రభ న్యూస్): బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పిలుపుమేరకు నల్గొండలో నిర్వహిస్తున్నబీఆర్ఎస్ బహిరంగ సభ కోసం వికారాబాద్ జిల్లా నుండి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లినట్టు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా నుండి వీరశైలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళినట్టు ఆయన తెలిపారు.

కృష్ణాజిల్లాలో రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కృష్ణ నది జిల్లాల్లో వికారాబాద్ జిల్లాకు న్యాయం చేసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ బి.ఆర్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement