Friday, April 26, 2024

దుండిగల్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గాగిల్లాపూర్ తండా అనుసంధానంగా ఉన్న గుర్జాకుంట చెరువులో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. అదే చెరువులో చేప‌లు కూడా చ‌నిపోవ‌డం ప‌లు అనుమానాలకు దారితీస్తుంది. చెరువులో కెమికల్ పారబోసినట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్య‌క్తి మృతికి గ‌ల కార‌ణాలతోపాటు, చెరువులో కెమికల్ పోసిన వారిని గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement