Thursday, May 2, 2024

RR: రెండు బైక్ లు ఢీ.. స్పాట్ లో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

దౌల్తాబాద్, ఆగస్టు 1 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని సంగైపలి, నందరం గ్రామాలకు చెందిన రెండు బైక్ లపై ఇద్దరిద్దరు ప్రయాణిస్తుండగా రెండు బైక్ లు దౌల్తాబాద్ చెరువు కట్టపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంగైపల్లి గ్రామానికి చెందిన షేక్ షాబుద్దీన్ అనే వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడని, మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement