Sunday, April 28, 2024

RR : ధరూరు మండల పార్టీ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి

వికారాబాద్, ఏప్రిల్ 10 (ప్రభ న్యూస్): ధరూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఇబ్బనూరు మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డిని నిర్మించినట్టు వికారాబాద్ జిల్లా బీహార్ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం నాడు జరిగిన మండల పార్టీ సమావేశంలో శ్రీకాంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పి ఎసీ ఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు, రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటయ్య, రాజు గుప్తా, చంద్రమౌళి, అంజయ్య, అంజయ్య, బాలు నాయక్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement