Saturday, May 11, 2024

Breaking : ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డ పూడూరు స‌ర్పంచ్

ఏసీబీ అధికారుల తనిఖీల్లో మేడ్చల్ మండలం పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ 5 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు. మేడ్చల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో దొరికినట్లు ఏసీబీ డిఎస్పీ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని సత్యనారయణ రెడ్డి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement