Monday, May 6, 2024

ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత : మంత్రి హరీశ్ రావు

ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈరోజు మంత్రి తన్నీరు హరీష్ రావు, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంను ప్రారంభించారు. పరిగి పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి (సీహెచ్ సీ) ని సందర్శించి, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement