Saturday, April 27, 2024

TS : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

షాద్ నగర్, మార్చి24 (ప్రభ న్యూస్) : అనుమానస్పద రీతిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గుర్తుపట్టలేని స్థితిలో కుళ్ళిన మృత దేహం స్థానికులకు కనిపించడంతో గ్రామస్తులు గుమిగూడారు.

శవం పూర్తిగా కుళ్లిపోయి ఉండ‌డంతో ఈ విష‌యాన్ని పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు అందించారు. మరిన్ని పూర్తి వివరాలు పోలీస్ దర్యాప్తులో తేలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement