Tuesday, May 21, 2024

నీటి సంపులో పడి వ్యక్తి మృతి..

ఓ వ్యక్తి నీటిసంపులో పడి మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాధా గార్డెన్స్ సమీపంలోని డాక్టర్ మహేందర్ నిర్మిస్తున్న ఇంట్లో నీటి సంపులో పడి వ్యక్తి మృతిచెందాడు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement