Tuesday, July 23, 2024

AP | 23న వైశాఖ పౌర్ణమి గరుడసేవ..

తిరుమల, ప్రభన్యూస్ : ప్రతినిధి తిరుమలలో ఈనెల 23వ తేది వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకారభూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement