Sunday, April 28, 2024

Vikarabad: భారీగా వర్షాలు.. తాగునీరు కలుషితం

వికారాబాద్ టౌన్, జులై 25 (ప్రభ న్యూస్): ఇటీవలే కరుస్తున్న భారీ వర్షాల కారణంగా తాగునీరు కలుషితమవుతున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో పలు కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో మిషన్ భగీరథ మంజీరా త్రాగునీళ్లు కలుషితమవుతున్నాయి. భారీ వర్షాలు పడుతున్నందున మిషన్ భగీరథ పైప్ లైన్ గుంతల్లో నీళ్లు నిలిచి కలుషితమైతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement