Saturday, May 4, 2024

హొట‌ల్ లో మంట‌లు.. రూ.4ల‌క్ష‌లు న‌ష్టం

మల్లికార్జున హోటల్ అండ్ టిఫిన్ సెంటర్ ప్ర‌మాద‌వ‌శాత్తు మంటలంటుకొని దగ్ధమైంది.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి రోడ్డు ఎస్ ఏ పీ కళాశాల వద్ద చోటు చేసుకుంది.హోటల్.. టిఫిన్ సెంటర్ ఇంటి సామాగ్రి కూడా అందులోనే ఉండడంతో పూర్తిగా ఖాళీ బూడిది అయ్యాయి. దాదాపు నాలుగు లక్షల వరకు నష్టం జ‌రిగింద‌ని హోటల్ యజమాని అశోక్ తెలిపాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement