Monday, May 6, 2024

RR: ఎమ్మెల్యే ఆనంద్ కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారి మధు

వికారాబాద్, ఆగస్టు 31 (ప్రభ న్యూస్): రక్షాబంధన్ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కు తన క్యాంపు కార్యాలయంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి మధు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. బ్రహ్మకుమారి సారధ్యంలో గత కొంతకాలంగా రక్షాబంధన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సమాజం మొత్తం బాగుండాలంటే సమాజానికి మనమంతా రక్షగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి భారతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement