Thursday, May 2, 2024

RR: ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. ఎమ్మెల్యే కు వినతి

వికారాబాద్, ఆగస్ట్ 11 (ప్రభ న్యూస్): ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ సిఐటియు వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ… ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement