Tuesday, April 30, 2024

జల్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

రంగా రెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వ‌హించారు. రూ.5లక్షలు లంచం తీసుకుంటూ జల్ పల్లి కమిషనర్ జేపీ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏకకాలంలో అతని ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement