Tuesday, May 7, 2024

ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలో రైతుబంధు నిధులు – కెసిఆర్

హైద‌రాబాద్ : ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వానాకాలం పంట పెట్టుబ‌డి కింద రైతుల ఖాతాల్లో నిధులు జ‌మ కానున్నాయి. కాగా, పోడు భూములకు కూడా రైతు బంధు వర్తింపు చేయనున్నట్లు ప్రకటించారు.. పోడు భూముల పట్టాల పంపిణీ అనంతరం వారి ఖాతాలలో రైతు బంధు నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో రైతులు హర్షం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement