Monday, May 6, 2024

ఇల్లందులో శాటిలైట్ బస్ డిపో కి మంత్రి పువ్వాడ శంఖుస్థాపన..

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందులో రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శాటిలైట్ బస్ డిపో నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్ శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement