Friday, May 3, 2024

ఇంటర్‌ మూల్యాంకనంలో పాల్గొనే.. సిబ్బంది పారితోషికం పెంపు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనంలో పాల్గొనే అధికారులు, అధ్యాపకుల పారితోషకాన్ని పెంచినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఇంటర్‌ విద్య జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. ప్రతి జవాబు పత్రం మూల్యాంకానికి రూ.18.93 నుండి రూ.23.66 వరకు పెంచినట్లు ఇంటర్‌ విద్యా జేఏసీ ఛైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement