Thursday, May 2, 2024

ప్ర‌మాదం అని తెలిసినా… ఆగ‌ని ఫుట్ బొర్డింగ్…

(ప్రభ న్యూస్‌) : పట్టు జారితే పరలోకానికి అని తెలిసినా కూడా ప్రయాణికులు అలాగే బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఆర్టిసి బస్సులో ప్రయాణీకులు , విద్యార్థులు డోర్‌ వద్ద నిలబడ్డారు. అలా ఉంటే ప్రమాదమని చెప్పినా కూడా ప్రయాణీకులు విద్యార్థులు వినడం లేదని ఆర్టిసి అధికారులు , డ్రైవర్లు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయని అధికారులు అంటున్నారు. ప్రతి రోజు బస్సులో విద్యార్థులు ఇలాగే ప్రయాణం చేస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ద తీసుకుని ఇక ముందు ఇలా జరగకుండా ఉండేందుకకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement