Wednesday, May 8, 2024

Breaking: ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ఎన్నికల ప్రచార సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్‌‌‌‌పై నాన్‌‌ బెయిలబుల్‌‌ వారెంట్ ను జారీ చేశారు. ఈ కేసులు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు గురువారం జరిగిన విచారణకు రసమయి, నన్నపనేని హాజరు కాలేదు. దీంతో ఇద్దరిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement