Wednesday, May 15, 2024

మమ్మల్ని పట్టించుకోండి సార్‌.. వీవోఏలు

నందిపేట్, మే 11 (ప్రభ‌ న్యూస్) : మా సమస్యల్ని పట్టించుకోండి, మా సేవల్ని వినియోగించుకోండి అని వీవోఏలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. వీవోఏలు 18వ రోజు సమ్మెలో భాగంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మ‌మ్మ‌ల్ని పట్టించుకోవడం లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ దయచూపి ఆదుకోవాలని వేడుకున్నారు. మేము చేస్తున్న సేవలను గుర్తించి మాకు ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement