Thursday, May 2, 2024

TS: మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ తల్లిని పరామర్శించిన పోచారం

బీర్కూర్, జులై 4, ప్రభ న్యూస్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ తల్లిని పరామర్శించారు. మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ తల్లి కస్తూరమ్మ (100) అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీష్ నివాసానికి చేరుకొని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement