Friday, May 17, 2024

లారీ – ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు ఢీ…15 మందికి గాయాలు.

ఆర్మూర్ – లారీ – ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డీకొన్న సంఘ‌ట‌న 44వ జాతీయ ర‌హ‌దారి శ్రావ‌ణ్ గార్డెన్ వ‌ద్ద జ‌రిగింది.. ఈ ప్ర‌మాదంలో 15 మందికి పైగా ప్ర‌యాణీకులు గాయ‌ప‌డ్డారు.. విష‌యం తెలిసిన వెంట‌నే ఆర్మూర్ పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.. గాయపడిన అందరినీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement