Friday, May 3, 2024

Nizamabadc- మరోసారి దీవించండి మరింత అభివృద్ధి చేస్తా – బిగాల

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్) 11:నిజామాబాద్ నగరం లో 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని కేవలం 9 ఏండ్లలో చేసి మీ ముందుంచాము. 60 ఏళ్ల వెనుకబాటుకు 9 సంవత్సరాల ప్రగతి తో సమాధానం చేపామ ని అర్బన్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాల అన్నారు. గత పాలకుల హయం లో నిర్లక్ష్యా నికి గురైన అండర్ గ్రౌండ్ డ్రైనే జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతికన నిర్మించామన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక 45కోట్లతో ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఇస్తామ న్నారు

నిజామాబాద్ అర్బ న్ ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 8, 27వ డివిజన్ లలోని సీతా రాం నగర్, సాయి నగర్, ఆనం ద్ నగర్, మేథారి బస్తి, రేణుక నగర్ లో ఇంటింటికి తిరుగు తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వ హించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.2014 కి ముందు మంచి నీటి ఇబ్బంది ఉండేది.మిషన్ భగీరథ ద్వారా ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం చేసి ప్రతి ఇంటికి ప్రతి రోజు మంచి నీరు అందిస్తు న్నాము. మరో సారి అధికారం లోకి వచ్చిన వెంటనే 24 గం.లు మంచి నీరు అంది స్తామన్నారు.మరణించిన వ్యక్తిని గౌరవంగా సాగనంపేం దుకు అధునిక సదుపాయా లతో వైకుంఠ దామలు నిర్మించా మనీ తెలిపారు.

.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పట్నం విక్రమ్ గౌడ్,వెల్డింగ్ నారాయణ,అక్బర్ హుస్సేన్, బి.ఆర్.ఎస్ నాయకులు అంబాదాస్, మెగా శ్రీను, పల్లికొండ అన్నయ్య, రంగు సీతారాం,మధు సుధన్,డి.గంగధర్,గరిపల్లి ప్రవీణ్,మచల్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement